వార్తలకు తిరిగి వెళ్లండి

బొబ్బిలి పట్టణంలోని 5వ వార్డులో మంగళవారం సామాజిక పింఛన్లను ఎమ్మెల్యే బేబినాయన పంపిణీ చేశారు. అర్హులకు ప్రభుత్వం పింఛన్లు మంజూరు చేస్తుందన్నారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేస్తుందని చెప్పారు. భర్త పింఛను తీసుకుని మరణిస్తే కుటుంబాన్ని ఆదుకునేందుకు భార్యకు పింఛను మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. ఇంటింటికీ వెళ్లి పింఛన్లు పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు.
Comments
Loading comments...

