వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లా ప్రభుత్వం అందించే ఏడు రకాల చేయూత పింఛన్లకు దరఖాస్తు చేసుకునేందుకు నేడు చివరి తేదీ అని భిక్నూర్ ఎంపీడీవో సావిత రెడ్డి తెలిపారు.
ఒంటరి మహిళలు, చేనేత, గీత కార్మికులు, దివ్యాంగులు, బోదకాలు బాధితులు తదితర అర్హులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. సంబంధిత ధ్రువపత్రాలను జతచేసి సోమవారం ఎంపీడీవో కార్యాలయంలో అందజేయాలని కోరారు.
Comments
Loading comments...

