Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పింఛన్ల దరఖాస్తుకు నేడే చివరి అవకాశం

Follow Udayam on Google
RR REDDY Aug 31, 2026 8:12 AM నిజామాబాద్General
పింఛన్ల దరఖాస్తుకు నేడే చివరి అవకాశం - Udayam
ప్రభుత్వం అందించే ఏడు రకాల చేయూత పింఛన్లకు దరఖాస్తు చేసుకునేందుకు ఆగస్టు 31 చివరి తేదీ అని ఎంపీడీవో మారుతి తెలిపారు. అర్హులైన ఒంటరి మహిళలు, చేనేత, గీత కార్మికులు, దివ్యాంగులు, బోదకాలు బాధితులు సంబంధిత ధ్రువపత్రాలతో సోమవారం ఎంపీడీవో కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలని సూచించారు.

Comments

G
Loading comments...