వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్టీఆర్ భద్రత పెన్షన్లకు సంబంధించి లబ్ధిదారులు అందిస్తున్న దరఖాస్తులు అప్లోడ్ చేసేందుకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని డిజిటల్ అసిస్టెంట్ జగదీష్ తెలిపారు.
నరసన్నపేట మండలం ఉర్లాం సచివాలయంలో నిన్నటి నుంచి ప్రారంభమైన ఈ ప్రక్రియ మంగళవారం మధ్యాహ్నం నాటికి కేవలం 30 దరఖాస్తులు మాత్రమే అప్లోడ్ అయ్యాయని వివరించారు. లబ్ధిదారులు తరలివస్తున్నారు. ముఖ్యంగా ఓటీపీ సమస్య ఎక్కువగా వెంటాడుతుందన్నారు.
Comments
Loading comments...

