Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పింఛన్ దరఖాస్తుల ప్రక్రియను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

Follow Udayam on Google
సద్దల ఆదినారాయణ Sep 08, 2026 2:12 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
పింఛన్ దరఖాస్తుల ప్రక్రియను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ - Udayam
శ్రీ సత్యసాయిజిల్లా, ధర్మవరం పట్టణ పరిధిలోని 15వ వార్డు, సచివాలయంలో నూతన పింఛన్ దరఖాస్తుల స్వీకరణ, క్షేత్రస్థాయి వేరిఫికేషన్, దరఖాస్తుల ఇ-కేవైసీ ప్రక్రియలను ఆయన ప్రత్యక్షంగా పరిశీలించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రతీ దరఖాస్తును నిశితంగా పరిశీలించాలని, అర్హత కలిగిన ఏ ఒక్క లబ్ధిదారుడూ విడిపోకుండా పక్కాగా క్షేత్రస్థాయి పరిశీలన పూర్తి చేయాలని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...