Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రశాంతి నిలయంలో ఒడిశా భక్తుల యాత్ర

Follow Udayam on Google
విహార్ Aug 17, 2026 12:20 PM శ్రీసత్యసాయి జిల్లాఆంధ్రప్రదేశ్
ప్రశాంతి నిలయంలో ఒడిశా భక్తుల యాత్ర - Udayam
పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో ఒడిశా భక్తుల యాత్రను సోమవారం నిర్వహించారు. సాయి కుల్వంత్ హాల్‌లో ఉదయం 8 గంటలకు వేద పఠనంతో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. అనంతరం 8:20 గంటలకు 'హృదయ వీణ' భక్తి సంగీత కార్యక్రమం నిర్వహించారు. ఉదయం 9:10 గంటలకు భజనలు, మంగళహారతితో కార్యక్రమం ముగిసింది. సత్యసాయి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని సమాధిని దర్శించుకున్నారు.

Comments

G
Loading comments...