Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మోకాళ్లపై భక్తి యాత్ర

Follow Udayam Digital on Google
విఘ్నేష్ రెడ్డి Jul 30, 2026 6:18 AM అల్ ఇండియా జాతీయ
మోకాళ్లపై భక్తి యాత్ర - Udayam Digital
ఉత్తరప్రదేశ్‌కు చెందిన 53 ఏళ్ల శివభక్తుడు హర్పాల్‌నాథ్‌ రామ్‌రాజ్‌ మోకాళ్లపై నడుస్తూ హరిద్వార్‌ నుంచి గంగాజలంతో నేపాల్‌లోని పశుపతినాథ్‌ ఆలయానికి 2,400 కి.మీ. కన్వర్‌ యాత్ర ప్రారంభించారు. శరీరానికి ప్రత్యేక ట్రాలీ కట్టుకుని గంగాజలంతో పాటు అవసరమైన వస్తువులు తీసుకెళ్తున్నారు. ఈ కఠిన యాత్రను 411 రోజుల్లో పూర్తిచేయాలని హర్పాల్‌నాథ్‌ లక్ష్యంగా పెట్టుకున్నారు.

Comments

G
Loading comments...