వార్తలకు తిరిగి వెళ్లండి

సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరైన తన పీఏ, పీఆర్వోలపై గుర్తుతెలియని వ్యక్తులు మూకుమ్మడిగా దాడి చేయడాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు.
ఖాకీల సమక్షంలో జరిగిన ఈ అరాచక ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేసిన ఆయన, దీనిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కోరారు.
Comments
Loading comments...

