వార్తలకు తిరిగి వెళ్లండి

ఉమ్మడి జిల్లాలోని 63 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పీడీలు లేక 40 వేలకుపైగా విద్యార్థులకు క్రీడా శిక్షణ అందడం లేదు. అండర్-19 ఎస్జీఎఫ్ పోటీలపై స్పష్టత లేదు.
సీనియర్ పీడీలకు పదోన్నతులు ఇచ్చి జూనియర్ కళాశాలల్లో నియమించాలని పీఈటీ, పీడీ అసోసియేషన్ అధ్యక్షుడు దూమర్ల నిరంజన్ కోరారు. ఖాళీ పోస్టుల్లో పీటీలకు పదోన్నతులు కల్పిస్తే పాఠశాలల్లో పీటీ పోస్టులు ఏర్పడతాయని తెలిపారు.
Comments
Loading comments...

