Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాపై పోలీసుల దాడి

Follow Udayam on Google
సురేందర్ రిపోర్టర్ ✍️ Aug 25, 2026 12:10 PM నిజామాబాద్General
పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాపై పోలీసుల దాడి - Udayam
ధర్పల్లి: మండలంలోని మద్దుల్ ఎక్స్‌రోడ్ వద్ద పీడీఎస్ బియ్యం అక్రమంగా తరలిస్తున్న వాహనాన్ని ధర్పల్లి పోలీసులు పట్టుకున్నారు. సోమవారం ఉదయం 5:30 గంటల సమయంలో ఎస్సై జి. సందీప్‌కు అందిన నమ్మదగిన సమాచారం మేరకు సిబ్బందితో కలిసి మద్దుల్ ఎక్స్‌రోడ్ వద్ద వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో అనుమానాస్పదంగా వచ్చిన అశోక్ లేలాండ్ వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా, అందులో 95 పీడీఎస్ బియ్యం సంచులు గుర్తించారు

Comments

G
Loading comments...