Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పిడుగుపాటుకు పాడి గేదె మృతి

Follow Udayam on Google
Kiran Sep 15, 2026 9:51 AM ఖమ్మంGeneral
పిడుగుపాటుకు పాడి గేదె మృతి - Udayam
రఘునాథపాలెం మండలం పాండవులరాయి వద్ద సోమవారం పిడుగుపాటుకు పాడి గేదె మృతిచెందింది. సాయంత్రం 3 గంటల సమయంలో భారీ వర్షం కురుస్తుండగా పశువులు మేస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. రైతు పురం వెంకటేశ్వర్లుకు చెందిన గేదె మృతిచెందింది. అధికారులు విచారణ జరిపి బాధిత రైతుకు ప్రభుత్వపరంగా నష్టపరిహారం అందించాలని స్థానికులు కోరారు.

Comments

G
Loading comments...