Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పిడుగుపాటుకు మేకలు మృతి

Follow Udayam on Google
రిపోర్టర్ షఫి Sep 17, 2026 8:48 PM నంద్యాలGeneral
పిడుగుపాటుకు మేకలు మృతి - Udayam
ప్యాపిలి మండలం రాచర్ల గ్రామంలో గురువారం పిడుగు పడింది. ఉరుములు, మెరుపులతో వర్షం కురుస్తున్న సమయలో ఒక్కసారిగా పిడుగుపాట సంభవించింది. యంగమూట్ల తోట దగ్గర కుంటెమ్మ గుడి పక్కన జరిగిన ఈ ఘటన లో బజారప్ప, రామకృష్ణుడకు చెందిన ఐదు మేకలు చనిపోయాయి. మేకలు మృతి చెందడంతో నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...