వార్తలకు తిరిగి వెళ్లండి
మెట్పల్లి మండలం రామారావుపల్లెలో పిడుగుపాటు ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన చిలివేరి మహేందర్కు చెందిన 12 గొర్రెలు పిడుగుపాటుకు మృతి చెందాయి
ఈ ఘటనలో సుమారు రూ.2 లక్షల ఆస్తి నష్టం వాటిల్లినట్లు సమాచారం. బాధిత రైతును ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.
Comments
Loading comments...

