Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫోన్‌ ఈఎంఐ కోసం కిడ్నాప్

Follow Udayam on Google
SHRUTHI Sep 17, 2026 8:59 PM జాతీయంGeneral
ఫోన్‌ ఈఎంఐ కోసం కిడ్నాప్ - Udayam
ఫోన్‌ ఈఎంఐ చెల్లించలేదనే కక్షతో లఖ్‌నవూలో నవల్‌కుమార్‌ అనే యువకుడిని ఇద్దరు వ్యక్తులు అపహరించారు. నాలుగు రోజులపాటు బందీగా ఉంచి హింసించడమే కాకుండా, బలవంతంగా రక్తాన్ని సేకరించి విక్రయించారు. బాధితుడి తల్లి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు అనికేత్, సుశాంత్‌లను అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మరో నిందితుడు శుభమ్‌ సింగ్‌ కోసం గాలింపు చర్యలు వేగవంతం చేశారు.

Comments

G
Loading comments...