వార్తలకు తిరిగి వెళ్లండి

కాకినాడలోని ఓ కాలేజీ హాస్టల్లో విద్యార్థిని ఫోన్ మాయమవడంతో విద్యార్థినుల మధ్య ఘర్షణ జరిగింది. బకెట్లు, కర్రలు, చెప్పులతో పరస్పరం దాడి చేసుకున్న ఘటనపై మాజీ సీఎం స్పందించారు.
విద్యార్థినుల సమస్యను పరిష్కరించాలని ఆయన కోరడంతో జిల్లా కలెక్టర్, ఎస్పీ హాస్టల్కు చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ఘటనపై అధికారులు విచారణ చేపట్టారు.
Comments
Loading comments...

