Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫిరంగిపురం మండలంలో పారిశుద్ధ్య లోపం

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Aug 21, 2026 7:31 PM గుంటూరుGeneral
ఫిరంగిపురం మండలంలో పారిశుద్ధ్య లోపం - Udayam
ఫిరంగిపురం మండలం వేములూరిపాడు పాలకేంద్రం బజార్ వద్ద మురుగు కాల్వలో నీరు నిలిచిపోయి తీవ్ర దుర్వాసన వస్తోంది. దీంతో దోమలు పెరిగిపోయి రోగాల బారిన పడతామేమోనని స్థానికులు భయాందోళన చెందుతున్నారు. అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Comments

G
Loading comments...