వార్తలకు తిరిగి వెళ్లండి

ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను సకాలంలో విడుదల చేయడంలో ప్రభుత్వం విఫలమైందని బీఎస్పీ నిర్మల్ జిల్లా అధ్యక్షులు జగన్ మోహన్ విమర్శించారు.
బకాయిల కారణంగా పేద, బహుజన, సామాజికంగా వెనుకబడిన వర్గాల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.ఫీజులు చెల్లించలేక విద్యార్థులు ఉన్నత విద్యను కొనసాగించేందుకు ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం సమస్యను పరిష్కరించడంలో నిర్లక్ష్యం చేయడం సరి కాదన్నారు.
Comments
Loading comments...

