వార్తలకు తిరిగి వెళ్లండి

ఫీజు రీయింబర్స్మెంట్పై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపిస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్రావు చేపట్టిన నిరాహార దీక్షకు ఎంబీ బాలకృష్ణ మద్దతు తెలిపారు.
హైదరాబాద్లోని బీజేపీ కార్యాలయంలో దీక్షా శిబిరాన్ని సందర్శించి రాంచందర్రావు, ఎంపీ ఈటల రాజేందర్ను శాలువాలతో సత్కరించారు.
Comments
Loading comments...

