వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లా తెలంగాణ ఫార్మసీ కౌన్సిల్ సభ్యుడిగా కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన చిలువేరి మారుతిని రాష్ట్ర ప్రభుత్వం నామినేట్ చేసింది.
రాష్ట్రవ్యాప్తంగా ఐదుగురిని సభ్యులుగా ఎంపిక చేయగా, కామారెడ్డికి చెందిన మారుతికి అవకాశం లభించింది. ఈ సందర్భంగా తన నియామకానికి సహకరించిన వారికి మారుతి కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Loading comments...

