వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్ శివారులోని జన్వాడ ఫామ్హౌస్ను కాంగ్రెస్ ఎంపీలు, ప్రజాప్రతినిధుల బృందం శనివారం సందర్శించి భూములు, నిర్మాణాలను పరిశీలించింది.
111 జీఓ పరిధిలోని ఫిరంగి నాళాను ఆక్రమించి ఈ ఫామ్హౌస్ను నిర్మించారని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని ఎంపీ డాక్టర్ మల్లు రవి డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

