Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప.గోలో 1,398 ప్రభుత్వ పాఠశాలల్లో SMC ఎన్నికలు

Follow Udayam on Google
Anuroop Sep 16, 2026 5:04 PM పశ్చిమగోదావరి General
ప.గోలో 1,398 ప్రభుత్వ పాఠశాలల్లో SMC ఎన్నికలు - Udayam
పశ్చిమగోదావరి జిల్లాలో 1,398 ప్రభుత్వ పాఠశాలల్లో స్కూల్‌ యాజమాన్య కమిటీ (SMC) ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ నెల 18న ఓటర్ల జాబితా ప్రదర్శించి, 25న తుది జాబితాను ప్రకటించనున్నారు. 29న ఉదయం పోలింగ్‌ నిర్వహించి, మధ్యాహ్నం 1 గంటలోపు ఛైర్మన్‌, వైస్‌ఛైర్మన్లను ఎన్నుకోనున్నారు. SMCల పదవీకాలం రెండేళ్లు కాగా, విద్యార్థుల సంఖ్య ఆధారంగా 12, 15, 20 మంది సభ్యులు ఉంటారు.

Comments

G
Loading comments...