Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెయిడ్‌ రాజకీయ పోస్టులకు జరిమానా

Follow Udayam Digital on Google
శిరీష గౌడ్ Aug 10, 2026 7:04 AM ఆల్ ఇండియా అంతర్జాతీయ
పెయిడ్‌ రాజకీయ పోస్టులకు జరిమానా - Udayam Digital
కాలిఫోర్నియాలో డబ్బు తీసుకుని రాజకీయ ప్రచారం చేసే కంటెంట్‌ క్రియేటర్లు ఆ విషయాన్ని పోస్టుల్లో వెల్లడించకపోతే జరిమానా విధించేలా కొత్త బిల్లు ప్రతిపాదించారు. ఒక్కో ఉల్లంఘనకు 5 వేల డాలర్ల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. రాజకీయ ప్రచారంలో ఇన్‌ఫ్లుయెన్సర్ల పాత్ర పెరుగుతున్న నేపథ్యంలో పారదర్శకత కోసం ఈ నిబంధనలు ప్రతిపాదించారు.

Comments

G
Loading comments...