వార్తలకు తిరిగి వెళ్లండి

కౌలురైతుల పేరున ఈ-క్రాప్ నమోదు చేయాలని, పంటల బీమా గడువును పొడిగించాలని ఆంధ్రప్రదేశ్ కౌలురైతుల సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు సోమవారం జేసీ కల్పశ్రీకి సంఘం నాయకులు వినతిపత్రం అందజేశారు.
వ్యవసాయ శాఖ అధికారుల తీరుపై ఉందుర్తి శ్రీనివాసరావు, మామిడిశెట్టి రామాంజనేయులు ఆందోళన వ్యక్తం చేశారు. కౌలురైతులను అన్ని విధాలా ఆదుకోవాలని కోరారు.
Comments
Loading comments...

