వార్తలకు తిరిగి వెళ్లండి

చింతూరు డివిజన్ కేంద్రంలో ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు ఏర్పాటు చేయాలని బార్ అసోసియేషన్ సభ్యులు ఎమ్మెల్యే శిరీష దేవిని శుక్రవారం కోరారు. కేసుల నిమిత్తం ఫిర్యాదుదారులు, న్యాయవాదులు దూరంలోని రంపచోడవరం వెళ్లాల్సి వస్తోందని తెలిపారు.
చింతూరులో కోర్టు ఏర్పాటు చేసేందుకు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే శిరీష దేవి హామీ ఇచ్చారు.
Comments
Loading comments...

