వార్తలకు తిరిగి వెళ్లండి

ఎస్సీ సంక్షేమ శాఖలో భారీ అవినీతి జరిగిందని, దీనిపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ డిమాండ్ చేశారు. అవినీతిని నిరూపించడానికి బీఆర్ఎస్ సిద్ధంగా ఉందని, మంత్రి లక్ష్మణ్ కుమార్ రాజీనామాకు సిద్ధమా అని సవాల్ విసిరారు.
హరీష్ రావు చేసిన ఆరోపణలపై వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదని ఆయన మండిపడ్డారు. టెండర్లలో అవినీతి జరగలేదని నిరూపించుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.
Comments
Loading comments...

