వార్తలకు తిరిగి వెళ్లండి

మహానంది మండలం సీతారామపురం గ్రామ సమీపంలోని రైల్వే పట్టాలపై గురువారం ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. మృతుడు శేఖర్గా ప్రాథమిక సమాచారం అందింది.
ఈ ఘటన ఆత్మహత్యా, ప్రమాదవశాత్తూ జరిగిందా అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. స్థానికుల సమాచారంతో రైల్వే పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.
Comments
Loading comments...

