వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖలోని కాకానినగర్ వద్ద రోడ్డు దాటుతున్న వ్యక్తిని లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి బంధువులు ఘటనాస్థలికి చేరుకుని తమకు న్యాయం చేయాలంటూ ఆందోళన చేపట్టడంతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది.
పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

