వార్తలకు తిరిగి వెళ్లండి

యాదగిరిగుట్ట మండలం వంగపల్లిలో నూతనంగా ఏర్పాటు చేసిన శాశ్వత బస్స్టాప్ను ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య సోమవారం ప్రారంభించారు. దీంతో గ్రామ ప్రజలు, ప్రయాణికులకు రవాణా సౌకర్యం మెరుగుపడనుంది.
ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతుల అభివృద్ధికి కృషి చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. బస్స్టాప్ అందుబాటులోకి రావడంతో ప్రయాణికులకు మరింత సౌకర్యం కలుగుతుందని ఆయన పేర్కొన్నారు.
Comments
Loading comments...

