Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెరిగిన ఈక్విటీ పెట్టుబడులు

Follow Udayam on Google
SHRUTHI Sep 10, 2026 8:55 PM జాతీయంవాణిజ్యం
పెరిగిన ఈక్విటీ పెట్టుబడులు - Udayam
ఆగస్టు నెలలో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లోకి రూ.29,329 కోట్ల నిధులు వచ్చాయి. సిప్ పెట్టుబడులు రికార్డు స్థాయిలో రూ.32,297 కోట్లకు చేరినట్లు యాంఫీ వెల్లడించింది. డెట్ ఫండ్స్ నుంచి నిధులు తరలిపోవడంతో నికర ప్రవాహం తగ్గింది. అయినప్పటికీ పరిశ్రమ నిర్వహణ ఆస్తులు రూ.87.08 లక్షల కోట్లకు పెరిగాయి.

Comments

G
Loading comments...