Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విజయ్ మాల్యా మరోసారి కీలక వ్యాఖ్యలు

Follow Udayam on Google
Sai Sep 10, 2026 12:28 PM జాతీయంవాణిజ్యం
విజయ్ మాల్యా మరోసారి కీలక వ్యాఖ్యలు - Udayam
భారత్‌కు తిరిగి రావడం లేదన్న ఆరోపణలపై విజయ్ మాల్యా స్పందించారు. తాను 1992 నుంచి బ్రిటన్‌ శాశ్వత నివాసినని, ప్రస్తుతం ఆ దేశం విడిచి వెళ్లకుండా చట్టపరమైన నిషేధం ఉందని తెలిపారు. ఈడీ 2021లో బ్యాంకులకు రూ.14,000 కోట్లకుపైగా అందజేసిందని మాల్యా పేర్కొన్నారు. తనపై జరుగుతున్న అన్యాయాలపై ఆవేదన వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు చేశారు.

Comments

G
Loading comments...