వార్తలకు తిరిగి వెళ్లండి

పోలవరం ముంపునకు గురవుతున్న 44 గ్రామాల నిర్వాసితులు ఆదివారం పాలకొల్లులో మంత్రి నిమ్మల రామానాయుడిని కలిసి తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.
దేవీపట్నం, కొండమొదలు, పూడిపల్లి తదితర గ్రామాల ప్రజల వినతిపై మంత్రి స్పందించారు. నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని R&R కమిషనర్ను ఆదేశించారు.
Comments
Loading comments...

