వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీ సత్యసాయి పెనుకొండలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని రాష్ట్ర చేనేత మరియు బీసీ సంక్షేమ శాఖల మంత్రి సవిత తెలిపారు.
మున్సిపాలిటీ అభివృద్ధికి ₹20 కోట్ల నిధులు మంజూరయ్యాయని, ఆ నిధులతో పట్టణంలో ప్రజలకు అవసరమైన మౌలిక వసతులను మెరుగుపరచడంతో పాటు రోడ్లు, డ్రైనేజీ తదితర సమస్యలను దశలవారీగా అభివృద్ధి చేస్తామని తెలిపారు.
Comments
Loading comments...

