వార్తలకు తిరిగి వెళ్లండి

పోలవరంలో జరుగుతున్న పెన్షన్ల ఆన్లైన్ నమోదు ప్రక్రియను ట్రైకార్ ఛైర్మన్ బోరగం శ్రీనివాస్ మంగళవారం పరిశీలించారు. అర్హులైన లబ్ధిదారులకు ఇబ్బందులు కలగకుండా, పారదర్శకంగా ఆన్లైన్ ప్రక్రియను పూర్తి చేయాలని గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందిని ఆదేశించారు.
పెన్షన్ల నమోదులో ఏవైనా సమస్యలు ఎదురైతే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని పార్టీ శ్రేణులకు సూచించారు.
Comments
Loading comments...

