Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పింఛన్‌ దరఖాస్తుల గడువు పొడిగింపు

Follow Udayam on Google
Harika Sep 02, 2026 10:11 AM నారాయణపేటGeneral
పింఛన్‌ దరఖాస్తుల గడువు పొడిగింపు - Udayam
ఊట్కూర్‌ మండలం పెద్దజట్రం గ్రామపంచాయతీలో కొత్త పింఛన్లకు దరఖాస్తుల గడువును సెప్టెంబర్‌ 15 వరకు పొడిగించినట్లు గ్రామపంచాయతీ కార్యదర్శి బబిత తెలిపారు. ఇప్పటివరకు 87 మంది దరఖాస్తు చేసుకోగా.. 47 మంది వితంతువులు, 29 మంది వికలాంగులు, 11 మంది ఒంటరి మహిళలు ఉన్నారు. అర్హులు గ్రామపంచాయతీ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. సెప్టెంబర్‌ 15 తర్వాత దరఖాస్తులు స్వీకరించబోమని తెలిపారు.

Comments

G
Loading comments...