వార్తలకు తిరిగి వెళ్లండి

కొత్త పెన్షన్ల దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కావడంతో సీతారామపురం మండలంలోని గ్రామ సచివాలయాల వద్ద ప్రజలు పెద్ద సంఖ్యలో కనిపించారు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు దరఖాస్తు చేసుకునేందుకు తరలివచ్చారు.
సెప్టెంబర్ 7 నుంచి 16 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. అర్హులు అవసరమైన పత్రాలతో సచివాలయాలకు వస్తున్నారు.
Comments
Loading comments...

