వార్తలకు తిరిగి వెళ్లండి

చింతల అగ్రహారంలో తీవ్ర విషాద ఘటనలొ ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు విగతజీవులుగా మారడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఆర్థిక సమస్యల వల్లే ఈ ఘోరం జరిగి ఉంటుందని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు.
క్లూస్ టీమ్ ఆధారాలు సేకరించిందని, కేసు నమోదు చేసి పూర్తిస్థాయిలో దర్యాప్తు జరుపుతున్నామని ఏసీపీ తెలిపారు. ఒకే కుటుంబంలో నలుగురు ప్రాణాలు కోల్పోవడంతో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది.
Comments
Loading comments...

