Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ , ఉపకార వేతనాల నిధులు విడుదల చేయాలి

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Aug 27, 2026 9:58 PM నిర్మల్General
పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ , ఉపకార వేతనాల నిధులు విడుదల చేయాలి - Udayam
పెండింగ్‌లో ఉన్న సుమారు రూ.15,000 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ BJYM ఆధ్వర్యంలో నిర్మల్‌లో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు.BJYM జిల్లా అధ్యక్షులు నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పెండింగ్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...