Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెళ్లయిన 18 రోజులకే విద్యార్థిని బలవన్మరణం

Follow Udayam on Google
SHRUTHI Sep 19, 2026 12:55 PM హైదరాబాద్General
పెళ్లయిన 18 రోజులకే విద్యార్థిని బలవన్మరణం - Udayam
వరకట్న వేధింపులు తాళలేక పెళ్లయిన 18 రోజులకే నవ వధువు కాలేజీ భవనంపై నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడిన ఘటన మేడ్చల్ జిల్లాలో కలకలం రేపింది. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు ఘట్‌కేసర్ పోలీసులు కేసు నమోదు చేసి, అదనపు కట్నం కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు.

Comments

G
Loading comments...