వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లా ఎస్.కోట మేజర్ పంచాయతీలో మంగళవారం జిల్లా న్యాయ సేవాధికార సంస్ద కార్యదర్శి ఏ.కృష్ణ ప్రసాద్ చట్టాలపై అవగాన సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా పేదలు, మహిళలు, దివ్యాంగులు, వృద్ధులు దరఖాస్తు చేసుకుంటే ఉచిత న్యాయ సేవలు అందిస్తామని తెలిపారు.
సమస్యలపై స్థానిక లేదా జిల్లా న్యాయ సేవాధికార సంస్థను ఆశ్రయించాలని సూచించారు. బాల్యవివాహాలను ప్రోత్సహించరాదని ఆయన అన్నారు.
Comments
Loading comments...

