వార్తలకు తిరిగి వెళ్లండి

దుగ్గిరాల మండలం తుమ్మపూడి మాస్టీన్పాలెం పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని కోరుతూ గురువారం KVPS, కార్మిక, కౌలు రైతు సంఘాల ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు.
అనంతరం తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేసి అధికారులకు వినతిపత్రం ఇచ్చారు. నేతాజీ, జెట్టి బాలరాజు తదితర ప్రజా సంఘాల నాయకులు ఇందులో పాల్గొన్నారు.
Comments
Loading comments...

