Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పేదల సంక్షేమమే ఓటమి ప్రభుత్వ లక్ష్యం ఎమ్మెల్యే

Follow Udayam on Google
I siva prasad Sep 01, 2026 12:27 PM నెల్లూరుGeneral
పేదల సంక్షేమమే ఓటమి ప్రభుత్వ లక్ష్యం ఎమ్మెల్యే - Udayam
గూడూరు నియోజకవర్గ పరిధిలోని కోట మండలం కేశవరం పంచాయతీ రాఘవాపురం గ్రామంలో మంగళవారం గూడూరు ఎమ్మెల్యే పి సునీల్ కుమార్ సామాజిక భద్రత పింఛన్లను అందించారు. ఆయన మాట్లాడుతూ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమం పై చర్యలు తీసుకుంటుందన్నారు .4000 రూపాయలు అందిస్తోంది అన్నారు.

Comments

G
Loading comments...