వార్తలకు తిరిగి వెళ్లండి

పే స్కేలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ డోన్ మండలానికి చెందిన వీఆర్ఏలు ధర్నా చేపట్టారు. తమకు పే స్కేలు అమలు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని వారు ప్రభుత్వాన్ని కోరారు.
దీర్ఘకాలంగా తమ సమస్యలు పరిష్కారం కోసం ఎదురుచూస్తున్నామని, ప్రభుత్వం వెంటనే స్పందించి న్యాయం చేయాలని వీఆర్ఏలు డిమాండ్ చేశారు. తమ డిమాండ్లు పరిష్కరించే వరకు ఆందోళన కొనసాగిస్తామని తెలిపారు.
Comments
Loading comments...

