Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెదకాకాని ఆలయ మార్గంలో ఉద్రిక్తత

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Sep 04, 2026 9:49 AM గుంటూరుGeneral
పెదకాకాని మల్లేశ్వర స్వామి ఆలయంలో అమ్మవారి నాన్తాడు చోరీ కావడంతో శుక్రవారం శాంతి కళ్యాణం నిర్వహించేందుకు వచ్చిన వైకాపా నేతలను అనుమతి లేదని పోలీసులు నిలిపివేయడంతో ఉద్రిక్తత ఏర్పడింది. ఈ క్రమంలో, ఆలయ ప్రతిష్ఠపై అసత్య ప్రచారం చేసిన వైకాపా నాయకులు ముందుగా క్షమాపణలు చెప్పిన తర్వాతే పూజలు చేయాలని తెదేపా నేతలు పట్టుబట్టారు.

Comments

G
Loading comments...