వార్తలకు తిరిగి వెళ్లండి
కార్మిక, ఉద్యోగ హక్కుల కోసం పోరాడుతున్న నేతలపై ప్రభుత్వం నిర్బంధ చర్యలకు పాల్పడటాన్ని నిరసిస్తూ పెద్దపల్లిలో సీఐటీయూ ఆధ్వర్యంలో సామూహిక నిరాహార దీక్షలు చేపట్టారు.
సమస్యలు పరిష్కరించకుండా ఉద్యమాలను అణిచివేయడం సరికాదని నేత ముత్యంరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్బంధాలు వీడి కార్మికుల సమస్యలను వెంటనే చర్చల ద్వారా పరిష్కరించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

