Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెద్దపల్లిలో రోడ్డు ప్రమాదం: లారీ ఢీకొని వ్యక్తి దుర్మరణం

Follow Udayam on Google
S kumar Sep 20, 2026 2:14 PM పెద్దపల్లిGeneral
పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శాంతినగర్‌కు చెందిన బరిదల ఆనంద్ (38) స్కూటీపై వెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన లారీ వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలైన ఆనంద్ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Comments

G
Loading comments...