Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెదబయలు: చదువు దూరం 2 కి.మీ

Follow Udayam on Google
Anuroop Aug 27, 2026 11:48 AM అల్లూరి General
పెదబయలు: చదువు దూరం 2 కి.మీ  - Udayam
పెదబయలు మండలం గుల్లెలు పంచాయతీ పరిధి సీమకొండలో ఏళ్లుగా పాఠశాల భవనం లేదు. దీంతో సుమారు 15 మంది విద్యార్థులు ప్రతిరోజూ 2 కి.మీ కాలినడకన గుల్లెలులోని ఎంపీపీ పాఠశాలకు వెళ్తున్నారు. వర్షాకాలంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తల్లిదండ్రులు గురువారం ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి సీమకొండలో పాఠశాల భవనం ఏర్పాటు చేయాలని కోరారు.

Comments

G
Loading comments...