Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వేరుశనగలో ఎకరానికి 40 బస్తాల దిగుబడి

Follow Udayam on Google
వినయ్ కుమార్ Aug 01, 2026 5:10 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
వేరుశనగలో ఎకరానికి 40 బస్తాల దిగుబడి - Udayam
ధర్మవరం మండలం రావుల చెరువు గ్రామానికి చెందిన రైతు నరసింహారెడ్డి శాస్త్రీయ పద్ధతుల్లో వేరుశనగ సాగు చేసి 4 ఎకరాల్లో మొత్తం 160 బస్తాల దిగుబడి సాధించారు. ఎకరానికి సగటున 40 బస్తాల దిగుబడి లభించింది. ఈ దిగుబడి స్థానిక రైతుల్లో చర్చనీయాంశమైంది. శాస్త్రీయ సాగు విధానాలను అనుసరించడం వల్ల ఈ ఫలితం సాధ్యమైందని రైతు తెలిపారు.

Comments

G
Loading comments...