వార్తలకు తిరిగి వెళ్లండి

BRS పార్టీ 10 సంవత్సరాల పాలనలో పేద ప్రజలకు ఒక్క రేషన్ కార్డు అయినా ఇచ్చారా అని మహబూబ్నగర్ డిసిసి అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని డిసిసి కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ రేపు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోటి డిజిటల్ రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నారన్నారు.
Comments
Loading comments...

