వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం ఎమ్మెల్యే పూసపాటి అతిది గజపతిరాజు శుక్రవారం జిల్లా టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు.
ఈ సందర్భంగా నియోజకవర్గం నుండి వచ్చిన ప్రజల సమస్యలు సావధానంగా విని వారి నుండి 37 వినతులను స్వీకరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఇవాళ వచ్చిన పిర్యాదులను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని ఆమె హామీ ఇచ్చారు.
Comments
Loading comments...

