వార్తలకు తిరిగి వెళ్లండి

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అస్వస్థతకు గురయ్యారు. కార్డియాక్ సమస్య రావడంతో ఆయనను విజయవాడలోని ఆయుష్ ఆస్పత్రికి తరలించారు.
వైద్యులు పవన్ కళ్యాణ్ను పరీక్షిస్తున్నారు. విషయం తెలుసుకున్న మంత్రి నాదెండ్ల మనోహర్ ఆస్పత్రికి చేరుకున్నారు.
Comments
Loading comments...

